ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్: ప్రభుత్వ విద్యకు కొత్త అధ్యాయం
రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రారంభమైంది. కార్పొరేట్ స్కూల్ స్థాయి ప్రమాణాలతో 1814 మంది విద్యార్థులతో పూర్తి సీట్లు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ పథకం కూడా ప్రారంభించారు. 26 వేల కోట్ల రూపాయలు విద్యాశాఖపై ఖర్చు.
