హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు IRFC రుణంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సమావేశం సానుకూలంగా సాగిందని సీఎం వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. SBICAPS కన్సల్టెంట్గా నియమితమైంది.
ఆదిలాబాద్ IAF ఎయిర్పోర్ట్ను కార్గో, MRO, హ్యాంగర్ సదుపాయాలతో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. DRDO ప్రాజెక్టుకు అనుమతి కూడా అభ్యర్థించారు.
సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోందంటే చాలు.. గంటల ముందే రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి.
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. కేవలం ప్రకటనలకే
న్యూఢిల్లీ: తెలంగాణ రైతులకు మరియు రైస్ మిల్లర్లకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.