కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్: న్యాయ నిపుణుల సలహాతో కీలక ముందడుగు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. న్యాయ నిపుణుల సలహాతో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
