లక్ష కోట్లు గాలికొదిలేయం.. కాళేశ్వరం పునరుద్ధరణే మా లక్ష్యం: మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువస్తామని సీఎం ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. National Dam Safety Authority, Central Water and Power Research Station సూచనలతో పనులు ముందుకు సాగనున్నాయి.
